ఓదెల 2
ఓదెల రైల్వే స్టేషన్ లో రాధ చే చంపబడ్డ తిరుపతి, అనుకోని పరిస్థితులలో ఆత్మ లా తిరిగి వచ్చి ఓదెల గ్రామాన్ని వరుస హత్యలతో భయభ్రాంతులకి గురిచేస్తాడు. అంధకారం లో ఉన్న ఓదెల ప్రజలకి శివశక్తి, నాగసాధు అయిన భైరవి ఒక ఆశాకిరణం లా అవతరిస్తుంది. ప్రేతాత్మ కి పరమాత్మకి మధ్య జరిగే యుద్ధంలో దైవ శక్తి దుష్ట శిక్షణ చేసి ఓదెల గ్రామాన్ని ఎలా కాపాడుకుంది అనేది ఓదెల 2 కథ.
